- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
by Muthe.Rajitha |
మంచిర్యాల(Mancherial) జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని(Govt Hospital) ప్రారంభించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని(Govt Hospital) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తానూ గతంలో ఐ ప్రాంతంలో పాదయాత్ర చేసినపుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్షెట్టిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు.
Next Story






