- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
by Bhanu |
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ రహదారి దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు.

X
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ రహదారి దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. తలమడుగు మండలం దేవాపూర్ కు చెందిన షేక్ నసీర్(55) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు వస్తుండగా వెనక నుండి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






