- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వేమనపల్లిః మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. డిస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పాఠశాలలో రికార్డులు, బిల్లులు, స్టాక్, సానిటేషన్, విద్యార్థుల హాజరును, వంట సామాగ్రి తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్నారు. అలాగే టీచర్ల పనితీరుపై కూడా ఆరా తీశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు.
Next Story






