పండరీపురానికి పాదయాత్ర..!

by Taduka Kalyani |

మండల కేంద్రంలోని విట్టలేశ్వరాలయం నుంచి ఆదివారం పాండురంగని భక్తులు పండరి పురానికి పాదయాత్రగా బయలుదేరారు.

పండరీపురానికి పాదయాత్ర..!
X

దిశ, కుబీర్ : మండల కేంద్రంలోని విట్టలేశ్వరాలయం నుంచి ఆదివారం పాండురంగని భక్తులు పండరి పురానికి పాదయాత్రగా బయలుదేరారు. విట్టలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వారిని సన్మానించారు. 22 రోజుల పాటు ఈ యాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగి పండరీపురానికి చేరుకుంటుంది.

Next Story