- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రాణం తీసిన ఈత సరదా..
by Disha Web Desk 20 |
X
దిశ, జన్నారం : ఈతకు వెళ్లిన బాలుడు నీళ్లలో మునిగి మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే తపాలపూర్ గ్రామానికి చెందిన, ముటికే గోపాల్, మమతల కుమారుడు ముటికే మౌర్య తేజ (14) తన నలుగురు స్నేహితులతో కలిసి గ్రామం పక్కనే ఉన్న వాగులో ఉన్న పెద్ద బావిలో ఈతకు వెళ్లారు.
మౌర్య తేజకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికలు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాల్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. స్థానిక అదనపు ఎస్సై తానాజీనాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి, మృతదేహాన్ని శవ పంచానామాకు పంపినట్లు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story