9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు

by Bhanu |

మండలంలోని బంబార గ్రామంలో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు.

9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
X

దిశ, వాంకిడి : మండలంలోని బంబార గ్రామంలో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఆదివారం సాయంత్రం బంబార గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి రూ.2500 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Next Story