- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీర్ సీసాతో గొంతు కోసి యువకుడు దారుణ హత్య
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: బీరు సీసాతో ఓ యువకుడి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో చోటు చేసుచేసుకుంది. మాచిరెడ్డి పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యకు గురైన వ్యక్తిని జహీరాబాద్ లోని ఆర్యనగర్ కు చెందిన శ్రీకాంత్ (30) గా పోలీసులు గుర్తించారు. రాత్రి అల్కహాల్ తాగించి యువకుడిని మర్డర్ చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Next Story