బీర్ సీసాతో గొంతు కోసి యువకుడు దారుణ హత్య

by Disha Web Desk 4 |
బీర్ సీసాతో గొంతు కోసి యువకుడు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బీరు సీసాతో ఓ యువకుడి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో చోటు చేసుచేసుకుంది. మాచిరెడ్డి పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యకు గురైన వ్యక్తిని జహీరాబాద్ లోని ఆర్యనగర్ కు చెందిన శ్రీకాంత్ (30) గా పోలీసులు గుర్తించారు. రాత్రి అల్కహాల్ తాగించి యువకుడిని మర్డర్ చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Next Story

Most Viewed