హైదరాబాద్ లో మీడియా వర్క్ షాప్.. హాజరైన టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్

by Dishafeatures2 |
హైదరాబాద్ లో మీడియా వర్క్ షాప్.. హాజరైన టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంతో పాటు దేశంలో సాధించిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలపాలని బీజేపీ అధికార ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

Next Story