టి ఫైబర్​పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రమంత్రి సమీక్ష

by Muthe.Rajitha |

తెలంగాణలో టి ఫైబర్​పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడు అధికారులతో భేటీ అయ్యారు.

టి ఫైబర్​పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రమంత్రి సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో టి ఫైబర్​పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడు అధికారులతో భేటీ అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి , సమాచార శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం హైదాబాద్​లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్​ బాబు ఆన్​లైన్​లో హాజరయ్యారు. టీ ఫైబర్​పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలను చర్చించినందుకు గాను తాను సంతోషంగా ఉన్నానని పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడొక సమావేశంలో ప్రారంభించారు. డిజిటల్ కనెక్టివిటీని వేగవంతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటిని శక్తివంతం చేయడానికి ఈ చర్య దోహదపడుతుదన్నారు.

Next Story