MLA రాజాసింగ్‌పై మరో పీఎస్‌లో కేసు నమోదు

by Disha Web Desk 2 |
MLA రాజాసింగ్‌పై మరో పీఎస్‌లో కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయ్యింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభయాత్రలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటు ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షా ఇనాయత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌పై కేసులు పెట్టారు.



Next Story

Most Viewed