- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాసాని జ్ఞానేశ్వర్కు షాక్.. బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదు
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్పై కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. టీడీపీ కార్యాలయంలోకి తాను వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డారని గోషామహల్ టీడీపీ సమన్వయకర్త డాక్టర్ ఏఎస్రావు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత నెల 29వ తేదీన టీడీపీ కార్యాలయంలో సమావేశం ఉంటే తాను వెళ్లానని, తనను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, అలాగే దాడి చేశారని ఏఎస్ రావు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తనకు గాయం కూడా అయిందని తెలిపారు. దీంతో పోలీసులు కాసానిపై కేసు నమోదు చేవారు.
Next Story