- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెదక్ లో బీజేపీ మహార్యాలీ.. ఎందుకోసమో తెలుసా?
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో మహా ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలిని డిమాండ్ చేశారు.
తెలంగాణ లో పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మెదక్ పట్టణంలో @BJP4Telangana ఆధ్వర్యంలో తలపెట్టిన మహా ర్యాలీ లో దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ @RaghunandanraoM గారు మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది. pic.twitter.com/LQlQNithn3
— Eatala Rajender (@Eatala_Rajender) August 10, 2023
Next Story