మెదక్ లో బీజేపీ మహార్యాలీ.. ఎందుకోసమో తెలుసా?

by Dishafeatures2 |
మెదక్ లో బీజేపీ మహార్యాలీ.. ఎందుకోసమో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోన పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో మహా ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలిని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed