- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
41 కిలోమీటర్లు కాలినడకన.. తుల్జా భవాని గుడికి వినయ్ రెడ్డి
by Disha Web Desk 4 |
X
దిశ, ఆర్మూర్: మహారాష్ట్రలోని సోలాపూర్లో గల రూప భవాని అమ్మవారి ఆలయన్ని కాలినడకన వెళ్లి వినయ్ రెడ్డి దర్శించుకున్నారు. తుల్జా భవాని అమ్మవారి ఆలయం వరకు 41 కిలోమీటర్ల మేర నడిచి వినయ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేసి ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది చేసిన తరహాలోనే 18వసారి సైతం 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేసేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు సోమవారం చెప్పారు.
Next Story