- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
by Muthe.Rajitha |
పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం.

X
దిశ, వెబ్ డెస్క్ : పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుము రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఇక రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story






