- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఖరీఫ్ సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత వానాకాలంలో పోలిస్తే 36.59 శాతం పెరిగిందని సమాచారం. గతేడాది 1.02 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా.. ఈ ఏడాది 1.35కోట్ల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు.
కాగా, తెలంగాణలో వరి సాగు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించిపోగా.. పత్తి లక్ష్యానికి దాదాపు చేరువలో నిలిచింది. అదేవిధంగా తెలంగాణలో యూరియా వాడకం పెరగగా.. పలుచోట్ల రైతులకు తిప్పలు తప్పడం లేదని వ్యవసాయ గణాంకాలు వెల్లడించాయి.
Next Story