- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2020-21 విద్యాసంవత్సరాని నీట్ పీజీ కోర్సులకు సంబంధించి పేరొందిన సంస్థ ద్వారా ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరాలు హౌజ్ సర్జన్ చదువుతున్న రాష్ట్రంలోని విద్యార్థులు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 29న గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్య్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్య్యూకు హాజరయ్యే విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరు కావాలని సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సూచించారు.
Next Story