- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరా రోజు సెక్రటేరియట్ పనులు ప్రారంభం..
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. రానున్న దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభించి, మళ్లొచ్చే దసరా కల్లా సచివాలయం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. టెండర్ల ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450కోట్లు కాగా.. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. రానున్న దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభించి, మళ్లొచ్చే దసరా కల్లా సచివాలయం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
టెండర్ల ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450కోట్లు కాగా.. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.
Next Story






