- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మిడియట్ బోర్డ్ శ్రీ చైతన్య, నారాయణ కార్పోరేట్ కళాశాలలకు వత్తాసుపలికేలా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆరోపించింది. అనుబంధ గుర్తింపు ఫీజును రద్ధు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పట్టికి అఫీషియల్గా దరఖాస్తు చేసుకోమనడం సమంజసం కాదన్నారు, ఎటువంటి ఫీజు లేకుండా కళాశాలల గుర్తింపును కొనసాగించాలని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ సతీష్ వినతిపత్రాన్ని అందించారు. కరోనా ప్రభావంతో ప్రైవేటు కళాశాలలన్ని ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Next Story