- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో జరిగే తొమ్మిదిరోజుల ఉత్సవానికి సంబంధించిన జాగృతి పాట మంగళవారం విడుదలైంది. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ మొదలైన పాట తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు. తెలంగాణ బతుకమ్మ విశిష్టతను విశ్వతరం చేసేలా తెలంగాణ జాగృతి సభ్యులు విడుదల చేసిన ఈ పాటను లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్ కంపోజ్ చేయాగా.. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించారు. ‘అందరు ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం.. మా మనసులోని భావాలకి.. మా హృదయ స్వరాలని కూర్చి ఒక పాటగా పేర్చి బతుకమ్మ కానుకగా అందిస్తున్నాం’ అంటూ ఇద్దరు దర్శకులు ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story