ఇప్పుడే కేసీఆర్ ప్రారంభించారు

by  |
ఇప్పుడే కేసీఆర్ ప్రారంభించారు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అర్భన్ పార్కులో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.


Next Story