- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గతేడాది భారీగా కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు. అయితే, వారికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. దీనిపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరగగా.. గతేడాది నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నాలుగు నెలల్లోనే బీమా సొమ్ము కూడా చెల్లించాలని , రైతులతో పాటు నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం , బీమా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వెంటనే పంట దెబ్బ తిన్న రైతులను గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
Next Story