- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా టెస్టులు తక్కువ చేసి చూపించడంపై మండిపడింది. తెలంగాణ ఏజీ సమర్పించిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, 48 గంటల సమయం ఇస్తున్నామని తెలిపింది. ఈ సమయంలోగా కర్ఫ్యూ, లాక్ డౌన్పై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. కరోనా నియంత్రణకు మీరు చర్యలు తీసుకోని యెడల తాము తదుపరి ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయమూర్తి స్పష్టంచేశారు.
Next Story