- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎలక్షన్ నేరేడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇతరముద్రలు ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్పై విచారణ సోమవారం జరిపిన హైకోర్టు ఇతర ముద్రతో ఉన్న 544ఓట్లు లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎన్నికపై ఏమైనా వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రాయించాలని సూచించింది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజార్టీ ఉంది.
Next Story