- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం అయిన మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో రూ.రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాండుగౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన ఎన్నో గ్రామాలు నేడు అభివృద్ధి చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story