- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఈటల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈటల రాజేందర్ ను వైద్యఆరోగ్య శాఖ నుండి తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన గవర్నర్.. వైద్య ఆరోగ్యశాఖను సీఎంకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సీఎం పరిధిలోకి వెళ్లడంతోపాటు ఈటల రాజేందర్ ఏ శాఖ లేని మంత్రిగా మిగిలారు.
Next Story