- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం తమిళిసైకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచించాల్సి అవసరం లేదని తెలిపారు.
Next Story