- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా సమయంలోనూ అవినీతి అధికారులు లంచాలను వీడటం లేదు. పలు శాఖల అధికారులు పైసలు ఇస్తేనే సంతకాలు చేస్తున్నారు. సోమవారం భ్రదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మిషన్ కాకతీయ ఏఈ రూ. లక్షా 20వేలు లంచం తీసుకొని పట్టుబడగా.. అటు విద్యాశాఖలోనూ అవినీతి తిమింగళాలు చిక్కాయి. రూ.40వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ లక్షణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Next Story