- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… తాజాగా టెస్టు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో కరోనా బారి నుంచి కోలుకునేవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోమేశ్కుమార్ నిర్ణయించుకున్నారు. తనను ఇటీవల కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు.
Next Story