- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, మరణాల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 52 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748 కి చేరాయి. మరణాల సంఖ్య 2,579కు పెరిగాయి. నిన్న ఒక్కరోజులోనే 6,551 మంది నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తంగా 3,96,042 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులున్నట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.
Next Story