- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సెకండ్ వేవ్తొ పాటు బ్లాక్ఫంగస్ ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజురోజుకు కరోనా బారినపడే వారి సంఖ్య తగ్గముఖం పడుతున్నప్పటికీ, ఫంగస్ వ్యాప్తి భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3,821 కేసులు రాగా, 23 మంది మరణించారు. 4,298 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం 38,706 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Next Story