సీఈసీకి టి.కాంగ్రెస్ లేఖ

by  |
సీఈసీకి టి.కాంగ్రెస్ లేఖ
X

దిశ, వెబ్‎డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘానికి టి.కాంగ్రెస్ లేఖ రాసింది. దుబ్బాక ఉపఎన్నికల నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్‎ను డిస్‎క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బుులు మూడుసార్లు పట్టుబడ్డాయని ప్రస్తావించింది. ఎన్నికల నుంచి రఘునందన్‎ను వెంటనే తప్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.


Next Story