- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76 జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమ్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారత దేశ ప్రజలందరూ రాజీవ్ గాంధీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఆయన దేశానికి చాలా సేవ చేశారని చెప్పారు.
Next Story