- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగర్ మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ..
‘భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు నరకం చూశారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాత్రం ప్రగతిభవన్కే పరిమితం అయ్యారు. కొడుకు, కూతురు, అల్లుడి రాజకీయ భవిష్యత్ను తీర్చిదిద్దడంతో బిజీగా ఉన్నారు.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
Next Story