- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా ఉధృతి, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రిమండలి భేటీ అయింది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ పెట్టాలని వైద్యరంగంతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్ రావడంతో.. మరో రెండు వారాల పాటు తెలంగాణలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ, లాక్డౌన్ అవసరం లేదంటూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. ప్రభుత్వం వైఖరిపై నేటి విచారణలో అక్షింతలు వేయడంతో లాక్డౌన్ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలతో సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది
Next Story