- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 24 నుంచి నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో గురువారం ఉదయం నుంచి సమావేశం కొనసాగుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాలతోపాటు హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Next Story