- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : క్యూ న్యూస్ చానల్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మంగళవారం పోలీసు కస్టడీకి అనుమతించని కోర్టు.. బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం దీనిపై విచారణ జరగాల్సి ఉండగా.. పోలీసులు పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 3న కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో 3వ తేదీన సికింద్రాబాద్ కోర్టులో ఇరువురి వాదనలు వినిపించనున్నారు.
Next Story