- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై స్పందిస్తూ.. షకీల్, ఆయన అనుచరుల నుంచి ప్రాణాపాయం ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మీడియా ముందే తనను మూడు ముక్కలుగా నరుకుతా అన్న షకీల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Next Story