- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: శ్రీశైలం విద్యుత్ ప్లాంటు ప్రమాద మృతులు చివరి క్షణాల సంభాషణ విన్నవారికి కనీళ్లు వచ్చేలా చేస్తోంది. విద్యుత్ ప్లాంటులో అగ్నిప్రమాదం అనంతరం పొగలో చిక్కుకున్న ఏఈ సుందర్, ఏఈ మోహన్ల మధ్య జరిగిన సంభాషణ వీడియో తాజాగా బయటికి వచ్చింది. ఇక తమ పని ముగిసిట్లేనని ఏఈ సుందర్ అన్నారు. అందుకు కొద్ది సేపు ఆలోచించుకొని ఇక అయిపోయినట్లేనని మోహన్ సమాధానమిచ్చారు. ఇక ప్రాణాలపై ఆశలు వద్దని, బతికే పరిస్థితులు లేవని పొగ మొత్తం వ్యాపించిందని సుందర్ అన్నారు. అసలు ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియజేయడానికిగాను వీడియో తీయడానికి వెనుకంజ వేయలేదు. మరణించే ముందు మోహన్ అక్కడి దృశ్యాలను వీడియో తీశారు. అది ప్రస్తుతం బయటికి వచ్చి వైరల్గా మారింది.
Next Story