- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 278 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(56) పరుగులతో హాఫ్ సెంచరీలతో మెరిపించారు. రోహిత్ శర్మ 36, బూమ్రా 28, రిషబ్ పంత్ 25 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒల్లీ రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. జేమ్ అండర్సన్ 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత భారత్ 95 పరుగుల లీడ్లో ఉంది.
Next Story