- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాట్స్మెన్లు నిలబడలేకపోయారు. టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత 139 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే న్యూజిలాండ్ ముందు ఉంచకలిగింది. దీంతో న్యూజిలాండ్ గెలుపు సునాయాసంగా మారిందని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Next Story