- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
Next Story