- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్దాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించాడు. దీంతో ఎవరికీ ఏం చెప్పలేక బాలిక మానసిక క్షోభను అనుభవించింది. చివరికి ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story