- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజా రావు కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే చికిత్స నిమిత్తం అతనిని హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చింతలపూడి నుంచి రాజారావు పోటీ చేశారు. రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు.
Next Story