- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు, పశ్చిమగోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాంజీ మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఏలూరులో మాగంటి నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొన్నారు. రాంజీకి నివాళులర్పించారు. రాంజీ మరణం బాధాకరమన్నారు. జిల్లాలో మాగంటి కుటుంబం అనేక సేవలందించిందని చంద్రబాబు కొనియాడారు. ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలన్నారు. మాగంటి బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
Next Story