- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మాగంటి కుమారుడు రాంజీకి చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. ఇటీవలే రాంజీ మృతి చెందిన విషయం తెలిసిందే. పరామర్శ అనంతరం చంద్రబాబు నాయుడు నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇకపోతే అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story