- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్ తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడానికే టీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ నిర్ణయంతో ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ప్రమాదమని అచ్చెన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతగానితనంతోనే 1,04, 368 కి.మీ కోల్పోయామన్నారు. దీంతో మరింత నష్టం వచ్చే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story