నియంత పాలనకు నిదర్శనం : యనమల

by  |
Yanamala Ramakrishnudu
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించి చంద్రబాబు నిరసన తెలిపారు. దీనిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టులోచంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం అన్నారు. ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడం అంటే.. పౌర స్వేచ్చను హరించడమే అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎక్కిడకైనా వెళ్లొచ్చు అని వెల్లడించారు.


Next Story

Most Viewed