- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జగన్ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక అవినీతి బారి నుంచి ప్రజలను కేంద్రమే కాపాడాలని పేర్కొన్నారు. అవినీతి కేసుల విచారణలో జాప్యం జరిగితే భవిష్యత్ కుంభకోణాలకు పునాదని స్పష్టం చేశారు. ఆర్థిక నిందితులపై సీబీఐ, ఈడీ చర్యలు తీసుకునేలా కేంద్రం చూడాలని వ్యాఖ్యానించారు.
Next Story