- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్లను యనమల ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయమన్నారు. ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతోందని అన్నారు.
Next Story