ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు :యనమల

by  |
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు :యనమల
X

దిశ, వెబ్‎డెస్క్: వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‎లను యనమల ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయమన్నారు. ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతోందని అన్నారు.

Next Story