గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యమే: వర్ల రామయ్య

by  |
గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యమే: వర్ల రామయ్య
X

దిశ, వెబ్‌డె‌స్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నర్ హరిచందన్‌‌తో భేటీ అయ్యారు. ఈ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. పలు కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈ ఇద్దరు గవర్నర్‌తో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed