- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నర్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఈ అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. పలు కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి గవర్నర్ను కలవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈ ఇద్దరు గవర్నర్తో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story